భోపాల్ : పాముల పంతం ఓ చేపకు మేలు చేసింది. నోటి కందిన కూడును దక్కించుకోవటానికి అవి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, చేపకు పునర్జన్మ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కన్షా నేషనల్ పార్కులో కొద్దిరోజుల క్రితం ఆకలితో ఉన్న ఓ పాము బాగా వెతికి నీటిలో ఉన్న ఓ చేప తలను పట్టుకుంది. దాన్ని నీటిలోంచి బయటకు తీసింది. కొద్దిసేపటి తర్వాత నీటిలోంచి మరో పాము చేప తోకను పట్టుకుంది. ఇక రెండు పాములు తమ ఆహారాన్ని వదిలేయటం ఇష్టపడక అలానే ఉండిపోయాయి.
పాముల పంతం చేపకు మేలు చేసింది
Sep 11 2020 12:47 PM | Updated on Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement