కరోనా క్యాంప్‌లో నృత్యాలు.. | Sakshi
Sakshi News home page

కరోనా క్యాంప్‌లో నృత్యాలు..

Published Sun, Feb 2 2020 6:16 PM

చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో.. చైనాలోని వుహాన్‌ నగరంలోని ఉన్న 647 మంది భారతీయ విద్యార్థులను ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా హాస్సిటల్‌కు చెదిన ఐదుగురు డాక్టర్ల బృందం రెండు ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానాల్లో శనివారం ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆ విద్యార్థులకు ఢిల్లీ స‌మీపంలోని మ‌నేస‌ర్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వసతి ఉన్నారు. మరోవైపు ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement