చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో.. చైనాలోని వుహాన్ నగరంలోని ఉన్న 647 మంది భారతీయ విద్యార్థులను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్సిటల్కు చెదిన ఐదుగురు డాక్టర్ల బృందం రెండు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాల్లో శనివారం ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆ విద్యార్థులకు ఢిల్లీ సమీపంలోని మనేసర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వసతి ఉన్నారు. మరోవైపు ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కరోనా క్యాంప్లో నృత్యాలు..
Published Sun, Feb 2 2020 6:16 PM
Advertisement
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement