2014 తర్వాత సెరెనాపై అక్క విజయం | Sakshi
Sakshi News home page

2014 తర్వాత సెరెనాపై అక్క విజయం

Published Tue, Mar 13 2018 12:16 PM

పారిబాస్ ఓపెన్ టోర్నీలో సెరీనా విలియమ్స్‌పై అక్క వీనస్‌ విజయం సాధించింది. ఇండియన్‌ వెల్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండు రౌండ్స్‌ నెగ్గిన సెరీనా.. మూడో రౌండ్‌లో అక్క వీనస్‌తో తలపడిన సెరీనా 6-3, 6-4 తో ఓటమిపాలైంది.