ఆటగాళ్ల కోసం కొట్టుకున్న అభిమానులు

త్వరలో జరగనున్న కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో స్థానం కోసం జరిపిన రెజ్లింగ్‌ పోటీలు రసాభాసగా సాగాయి. భారత్‌ తరపున సుశీల్‌ కుమార్, ప్రవీణ్‌ రాణాలు ఈ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు సన్నాహక మ్యాచ్‌ జరగనుంది. ఇందుకోసం ఇరువురికి చెందిన అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియానికి తరలివచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top