సఫారీలు ఫాలోఆన్.. 22 పరుగులకే 4 వికెట్లు
టీమిండియాతో మూడో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే చాపచుట్టేసిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయారు. భారత పేస్ బౌలింగ్కు వణికిపోతున్న దక్షిణాఫ్రికా డీకాక్(5), హమ్జా(0), డుప్లెసిస్(4), బావుమా(0)ల వికెట్లను కోల్పోయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు