సర్ఫరాజ్‌ అహ్మద్‌ ధోనిని అనుకరించాడు.. కానీ

జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాక్‌ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను పాక్‌ 5-0 తేడాతో గెలుచుకుంది. అయితే చివరి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top