ధోనిని పరుగులు పెట్టించిన అభిమాని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ధోని కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. ఏకంగా భద్రతా వలయాలను దాటుకోని మైదానంలోకి పరుగెత్తాడు. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు