విండీస్పై 3–0తో టి20 సిరీస్ సొంతం
వెస్టిండీస్తో టెస్టు, వన్డే సిరీస్లను గెలుచుకున్న భారత్ టి20ల్లోనూ తమకు ఎదురు లేదని నిరూపించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో సొంతం చేసుకొని క్లీన్స్వీప్ సాధించింది. ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు