ఫిట్నెస్ టెస్టులో గంభీర్ కూతురు
జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్ట్ (ఫిట్నెస్ టెస్ట్)లో పాసవ్వడం తప్పనిసరి. ఈ నిబంధనను బీసీసీఐ తప్పనిసరి చేసిన తర్వాత నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో సంజూ శాంసన్, అంబటి రాయుడు, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు విఫలమైన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు