ఐసీసీ కొత్త రూల్ ను ఉల్లంఘించిన తొలి క్రికెటర్! | Cricketer Penalised For mock fielding | Sakshi
Sakshi News home page

Sep 30 2017 11:09 AM | Updated on Mar 20 2024 11:59 AM

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ లోని పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ట్వంటీ 20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement