మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ నెగ్గిన చెన్నై

 మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top