వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో నాలుగు పరుగులే చేసి నిరాశపరిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రెండో వన్డేలో సైతం విఫలమయ్యాడు. విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లి ఆడిన తొలి బంతికే డకౌటై గోల్డెన్ డక్గా నిష్క్రమించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 227 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రోహిత్-రోహిత్లు సెంచరీలతో మెరవడంతో భారత్ రెండొందలకు పైగా మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని సాధించింది.
విరాట్ కోహ్లి గోల్డెన్ డక్
Published Wed, Dec 18 2019 4:32 PM
Advertisement
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement