లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex Raises Over 440 Points, Nifty Hits 11,700 First time | Sakshi
Sakshi News home page

Aug 27 2018 6:02 PM | Updated on Mar 22 2024 11:06 AM

ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వ, ప్రయివేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. వీటికితోడు ఎఫ్‌ఎంసీజీ,ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు బాగా లాభపడ్డాయి.  మీడియా మాత్రం స్వల్పంగా నష్టపోయింది.   పవర్‌గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌, హిందాల్కో, గ్రాసిమ్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇన్‌ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా లాభపడగా, ఇన్‌ఫ్రాటెల్‌, జీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌నష్టపో​యిన వాటిల్లో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement