సెల్ఫీ కోసం స్టేజ్‌ దిగిన రాహుల్‌ | Rahul Gandhi Comments On nirav Modi At Karnataka Tour | Sakshi
Sakshi News home page

Mar 24 2018 12:47 PM | Updated on Mar 22 2024 11:07 AM

నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికీ నరేంద్ర మోదీ అవివేక నిర్ణయాలేనని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఒకవైపు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని పేర్కొన్నారు. శనివారం మైసూర్‌లో పర్యటించిన ఆయన మహారాణి కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ ఆసక్తికర సమాధానాలిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement