దేశం మొత్తం ఏపీవైపు చూస్తోంది: రోజా | YSRCP MLA Roja Slams Chandrababu Naidu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

దేశం మొత్తం ఏపీవైపు చూస్తోంది: రోజా

Nov 14 2019 5:43 PM | Updated on Nov 14 2019 5:48 PM

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదని చెప్పటం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నేడు (నవంబర్‌ 14) బాలల దినోత్సవం సందర్భంగా వడమాలపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలోని బాలల దినోత్సవ కార్యక్రమానికి గురువారం రోజా హజరయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement