దేశం మొత్తం ఏపీవైపు చూస్తోంది: రోజా

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదని చెప్పటం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నేడు (నవంబర్‌ 14) బాలల దినోత్సవం సందర్భంగా వడమాలపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలోని బాలల దినోత్సవ కార్యక్రమానికి గురువారం రోజా హజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top