'రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు' | YSRCP Mla Adimulapu Suresh Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Mar 12 2018 7:51 PM | Updated on Mar 22 2024 11:06 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. సోమవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. అప్పుల కోసం అంకెలను మార్చారంటూ సురేష్‌ విమర్శించారు. భారీగా అవినీతికి పాల్పడటానికే కమీషన్లు, లంచాలు వచ్చే శాఖలకే అధిక నిధుల కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement