‘ఆ విషయంలో చంద్రబాబు విజయం సాధించారు’ | YSRCP Leader Sudhakar Babu Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Nov 12 2018 2:22 PM | Updated on Mar 21 2024 10:49 AM

పేదవారిని మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారని​ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, పేదవాడికి చదువును కూడా అందని ద్రాక్షగా చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement