తుపాన్‌ను ఆపే టెక్నాలజీ ఉందిని చెప్పడం విడ్డూరంగా ఉంది | YSRCP Leader MVS Nagireddy Slams Chandrababu Over Pethai Cyclone | Sakshi
Sakshi News home page

తుపాన్‌ను ఆపే టెక్నాలజీ ఉందిని చెప్పడం విడ్డూరంగా ఉంది

Dec 18 2018 4:43 PM | Updated on Dec 18 2018 6:35 PM

 ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి విధ్వంసం జరిగినపుడు ఒక ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి హుందాగా ప్రవర్తించాలని ఏపీ సీఎం చంద్రబాబు నుద్దేశించి అన్నారు. అలా కాకుండా కరువును జయించాను, రుతుపవనాలను ఒడిసిపట్టుకున్నాను, సముద్రాలను కంట్రోల్‌ చేశాను, తుపానులను ఆపే టెక్నాలజీ నా దగ్గర ఉంది అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement