చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు | YSRCP Leader Meruga Nagarjuna Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు

Oct 4 2018 3:24 PM | Updated on Mar 20 2024 3:43 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగున్నరేళ్లలో లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement