అవినీతిలో టీడీపీ నేతలు డైనోసర్లు | YSRCP Leader Mahammad Iqbal Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jun 24 2018 11:45 AM | Updated on Mar 22 2024 11:20 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర జోరుకు 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు అనుభవం విలవిలలాడుతోందని ఆ పార్టీ నేత, రిటైర్డ్‌ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. అనుభవం ఉన్న రాక్షస మూకలకు పట్టం కట్టామని, అనవసరంగా టీడీపీ నేతలకు ఓట్లేసి గెలిపించామని ఏపీ ప్రజలు వాపోతున్నారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement