కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు | YSRCP leader Gowtham Reddy fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

Jul 1 2018 5:47 PM | Updated on Mar 21 2024 7:52 PM

సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు గౌతం రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని గౌతం రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement