‘ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పోడిచిన వాడికి జనాలు ఓ లెక్కా’ | YS Sharmila Fires On Chandrababu Naidu In Guntur Election Campaign | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పోడిచిన వాడికి జనాలు ఓ లెక్కా’

Mar 30 2019 6:58 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పోడిచిన వాడికి ఈ రాష్ట్ర ప్రజలు ఓ లేక్కా అంటూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల దుయ్యబట్టారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చిందని ప్రశ్నించారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని ఓ పప్పును ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇది పుత్రోత్సాహం కాదా అని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement