2019లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు.. | Sakshi
Sakshi News home page

2019లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు..

Published Sat, Jun 2 2018 7:52 PM

రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు.

Advertisement
Advertisement