బాబు పాలనలో దేవాదాయ భూములను దోచుకున్నారు | YS Jagan Mohan Reddy Speech In Bramhana Sammelanam | Sakshi
Sakshi News home page

Sep 10 2018 6:24 PM | Updated on Mar 22 2024 11:28 AM

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో వైఎస్‌ జగన్‌ సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement