చంద్రబాబు నాయుడి పాలనలో రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలేదు, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్లో మాత్రం అత్యధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వెయ్యకుండా బిల్లులు తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలోనే దోపీడి జరుగుతోంది.
చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు
Published Fri, Mar 29 2019 4:09 PM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement