చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు | Sakshi
Sakshi News home page

చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు

Published Fri, Mar 29 2019 4:09 PM

చంద్రబాబు నాయుడి పాలనలో రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలేదు, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం అత్యధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వెయ్యకుండా బిల్లులు తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఇక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఆయన ఆధ్వర్యంలోనే దోపీడి జరుగుతోంది.

Advertisement
Advertisement