చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు | YS Jagan Election Campaign in Mydukur | Sakshi
Sakshi News home page

చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు

Mar 29 2019 4:09 PM | Updated on Mar 21 2024 10:58 AM

చంద్రబాబు నాయుడి పాలనలో రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలేదు, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం అత్యధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వెయ్యకుండా బిల్లులు తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఇక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఆయన ఆధ్వర్యంలోనే దోపీడి జరుగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement