టీడీపీ నేతలకు అంత భయమెందుకు? | Why TDP Scared Of YS Jagan's Padayatra, questioned ysrcp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు అంత భయమెందుకు?

Oct 24 2017 12:53 PM | Updated on Mar 22 2024 11:19 AM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుకు లోబడే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఉంటుందని, నవంబర్‌ 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ సీబీఐ కోర్టులో వైఎస్‌ జగన్‌కు ఊరట రాదని, డిప్యూటీ సీఎం చినరాజప్ప ముందే ఎలా చెప్పారు?. చినరాజప్ప వ్యాఖ్యలను సీబీఐ కోర్టు సుమెటోగా స్వీకరించాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement