ఎన్‌ఆర్సీపై సీఎం జగన్‌ కీలక ప్రకటన | We Oppose NRC Says AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్సీపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

Dec 23 2019 4:19 PM | Updated on Mar 22 2024 10:49 AM

దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. మైనార్టీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement