వైఎస్సార్‌ పాలనను మళ్లీ చూడబోతున్నాం | Ugadi Panchangam AP Going To See YSR Rule Again | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పాలనను మళ్లీ చూడబోతున్నాం

Mar 18 2018 11:27 AM | Updated on Mar 21 2024 7:48 PM

మహానేత వైఎస్సార్‌ సువర్ణపాలనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో జననేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వేడుకల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని పురోహితులు ఆశీర్వదించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement