ఆటో కారు ఢీ,ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

ఆటో కారు ఢీ,ఇద్దరు మృతి

Published Mon, Sep 16 2019 8:39 AM

జిల్లాలోని పెద్దపాడు మండలం ఏపూరు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు  ఢీకొట్టిన ఘటనలో మహిళతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.