టీఆర్ఎస్కు ఝలక్.. కాంగ్రెస్లోకి గులాబీ ఎమ్మెల్సీ!
ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి కుంతియాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. ఈ మేరకు హామీ రాగానే.. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు