ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 1st cant interpret release of Sye Raa says high court | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 1 2019 8:08 PM | Updated on Oct 1 2019 8:14 PM

రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఏపీలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 125 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి' చిత్ర విడుదలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement