ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 14th 2019 CM Ys Jagan Launched Mana Badi Nadu Nedu | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 14 2019 8:23 PM | Updated on Mar 21 2024 8:31 PM

బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు నివాళులర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement