చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా స్థాయి మరిచి చంద్రబాబు దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను రాజకీయ నేతగా బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరుతామని ఎమ్మెల్యే చెప్పారు.
‘స్క్రిప్ట్ చదివేందుకే ఆయన బయటకు వచ్చాడు’
Jan 5 2020 3:57 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement