శ్రీవారి అదనపు లడ్డూ ధరలు పెంపు | tirumala laddu prasadam rates hike | Sakshi
Sakshi News home page

శ్రీవారి అదనపు లడ్డూ ధరలు పెంపు

Dec 21 2017 9:14 AM | Updated on Mar 20 2024 12:04 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది. 25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర ... వంద రూపాయలకు, వంద వున్న కళ్యాణం లడ్డు ధర, రెండు వందల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వంద శాతం ధరను టీటీడీ పెంచేసింది. అదే విధంగా 25 రూపాయలున్న వడ ధరను వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా.... పెంచిన ధరలను అధికారులు నేటి నుంచి అమలు చేసేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement