మా కుటుంబానికి ప్రాణహాని వుంది | Threat To My Family From Paritala Sunitha Said By Anantapur YSRCP | Sakshi
Sakshi News home page

మా కుటుంబానికి ప్రాణహాని వుంది

Sep 6 2018 10:48 AM | Updated on Mar 21 2024 9:00 PM

జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెల్సిందే. తాజాగా ప్రసాద్‌ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. ప్రసాద్‌ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement