అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Published Sat, Sep 30 2017 1:13 PM

దసరా పండుగ రోజు అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ‍ప్రమాదం తప్పింది. హౌరా నుంచి విజయవాడకు వస్తుండగా నర్సీపట్నం రోడ్‌ స్టేషన్‌లో ట్రైన్‌ బోగీ పైకప్పు ఊడిపోయింది.

Advertisement
Advertisement