ప్రేమ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే నారాయణపురంలో భవాని అనే అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. అతన్ని మందలించినా కూడా అతనిలో మార్పు రాలేదు.
ప్రేమ వేధింపులు భరించలేక..
Aug 30 2019 8:09 PM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement