పీక్లానాయక్ తండాలో ఉద్రిక్తత
చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీక్లానాయక్ తండాలో పాల్గొన్నారు. ఉత్తమ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు