అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌కే | Sakshi
Sakshi News home page

అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌కే

Published Fri, Oct 5 2018 8:16 AM

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల  నేపథ్యంలో రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌ ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిపిన తాజా  సర్వే అంచనాల ప్రకారం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 9 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు, బీజేపీకి ఒకటి, ఏఐఎంఐఎంకు ఒక సీటు చొప్పున దక్కనున్నాయి. రిపబ్లిక్‌ టీవీ ఈ సర్వే  ఫలితాలను గురువారం రాత్రి  వెల్లడించింది.

Advertisement
Advertisement