అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు | TDP Facing Internal Disputes In AP Over Elections 2019 | Sakshi
Sakshi News home page

అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు

Mar 12 2019 5:33 PM | Updated on Mar 22 2024 11:29 AM

మంత్రులు గంటా శ్రీనివాస రావు, శిద్దా రాఘవరావులను రానున్న ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. విశాఖ నుంచి గంటా, ఒంగోలు నుంచి శిద్దాను పోటీచేయించే అవకాశం ఉంది. అయితే ఎంపీలుగా పోటీ చేసేందుకు అనాసక్తితో ఉన్న వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని అధిష్టానాన్ని బతిమిలాడుతున్నారని సమాచారం. ఇక భీమిలి నుంచి సీబీఐ మాజీ డైరక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణను పోటీలో దించాలని టీడీపీ ఆలోచనలు చేస్తోంది.   

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement