కలకలం రేపుతున్న అనంతపురం ట్రిపుల్‌ మర్డర్‌ ఘటన | Suspension On Triple Murder Case In Anantapur District korthikota | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న అనంతపురం ట్రిపుల్‌ మర్డర్‌ ఘటన

Jul 15 2019 7:38 PM | Updated on Jul 15 2019 7:43 PM

 జిల్లాలో అత్యంత దారుణంగా ముగ్గురిని హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలో కోర్తికోటలో శివాలయం పరిసరాల్లో అనుమానస్పద రీతిలో మూడు మృతదేహాలు లభ్యమయిన విషయం తెలిసిందే. అయితే గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజలు చేసి ఆ ముగ్గురిని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement