ఓఐసీ సదస్సుకు పాకిస్తాన్ డుమ్మా
భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు