ఓఐసీ సదస్సుకు పాకిస్తాన్‌ డుమ్మా

భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్‌ డుమ్మా కొట్టింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో పాక్‌ విదేశాంగ మంత్రి మొహ్మద్‌ ఖురేషీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top