పాములంటే భయమా? అయితే ఇది చూడాల్సిందే..!

విషసర్పాలంటే ఎవరికి మాత్రం భయం ఉండదు! మనదేశంలో పాము కాటుకు ఏటా 46వేల మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఇలా చనిపోతున్నవారిలో అత్యధికులు గ్రామీణ రైతులు, కూలీలే అన్నది వాస్తవం. మరోవైపు కాటువేయకపోయినా జనం చేతిలో చస్తోన్న పాలుల సంఖ్యకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో పాముకాటు నుంచి మన రైతాంగాన్ని కాపాడుకోవడంతోపాటు ఆ మూగజీవాలకు సైతం సంరక్షించగల ఆధునిక యంత్రపరికరం ఇటీవల చర్చనీయాంశమైంది. ఔత్సాహిక ఆవిష్కర్తలు రూపొందించిన ‘స్నేక్‌ గార్డ్‌’ యంత్రం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రైతుల మన్ననలు పొందింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top