దాణా కుంభకోణం కేసులో లాలూకు మరో షాక్‌ | RJD Chief Lalu Prasad Convicted in Third Fodder Scam Case | Sakshi
Sakshi News home page

దాణా కుంభకోణం కేసులో లాలూకు మరో షాక్‌

Jan 24 2018 12:15 PM | Updated on Mar 22 2024 10:59 AM

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు మరో షాక్‌ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. చైబాసా ట్రెజరీ అవకతవకల కేసులో లాలూతోపాటు బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ మిశ్రాను రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి గురువారం శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే దాణా కుంభకోణానికి సంబంధించిన రెండు కేసులలో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement