జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం | Replace Sindh With Northeast In National Anthem | Sakshi
Sakshi News home page

Mar 17 2018 9:02 AM | Updated on Mar 22 2024 11:07 AM

జాతీయ గీతంలో సింధ్‌ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్‌ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement