ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Published Thu, Mar 8 2018 5:37 PM

ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement