రేపటి నుంచి ఏపీలో రాజన్న బడిబాట | Rajajanna Badibata start from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీలో రాజన్న బడిబాట

Jun 11 2019 12:46 PM | Updated on Mar 21 2024 11:25 AM

రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న బడి బాట నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 100 శాతం పిల్లలు స్కూళ్లలో చేరేలా చేస్తామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నాము. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement