సిగ్నల్స్‌ వైర్లు కట్‌ చేసి రైళ్లలో చోరీ | Rail robberies by gangs cutting signals still on | Sakshi
Sakshi News home page

సిగ్నల్స్‌ వైర్లు కట్‌ చేసి రైళ్లలో చోరీ

Jun 22 2018 9:39 AM | Updated on Mar 22 2024 11:30 AM

జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ‍ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ప్లాన్ ప్రకారం సిగ్నల్స్‌ వైర్లు కట్‌ చేసి రాయలచెరువు, జూటూరు రైల్వే స్టేషన్లలో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించక పోవటంపై బాధితులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement