ధర్నా చేపట్టిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి | Rachamallu Siva Prasad Reddy protest for Textile workers | Sakshi
Sakshi News home page

Dec 5 2017 11:37 AM | Updated on Mar 21 2024 7:52 PM

చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement