రాష్ట్రపతి నోట హైదరాబాద్‌ బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి..! | President Ramnath Kovind speech at World Telugu Conference | Sakshi
Sakshi News home page

Dec 19 2017 7:34 PM | Updated on Mar 21 2024 7:53 PM

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘సోదరసోదరిమణులారా నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం ప్రారంభంలో కొంత తెలుగులో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement